శ్రీవాణి విద్యార్ధి జితీష్ కు జిల్లా స్థాయి అద్ధ్లెoటిక్స్ లో ప్రథమ బహుమతి

శ్రీవాణి  విద్యార్ధి  జితీష్ కు జిల్లా స్థాయి అద్ధ్లెoటిక్స్ లో ప్రథమ బహుమతి

 జనం న్యూస్ : జనవరి:8 :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:సిద్దిపేట డిస్టిక్ అధ్లెoటిక్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి సిద్దిపేట జిల్లా స్థాయి స్పోర్ట్స్ లో సిద్దిపేట శ్రీవాణి స్కూల్ కు చెందిన విద్యార్థి గడిచెర్ల జితీష్ కు స్టాండింగ్ బోర్డ్ జంప్ మరియు రన్నింగ్ పోటీలలో (అండర్ 8)లో అద్దెంటిక్స్ ఛాంపియన్ షిప్ 2024 సిద్దిపేట జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్ అందిoచారు. ఈ సందర్భంగా శ్రీవాణి స్కూల్ డైరెక్టర్ సి.హెచ్.సత్యం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించడానికి. మా పాఠశాల కృషి చేస్తుందని తెలిపారు .అనంతరం విద్యార్ధి జితీష్ కు స్కూల్ తరుపున మెమెంటో అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కృపాకర్, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.