విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
జనం న్యూస్, డిసెంబర్ 05 విజయనగరంఐదు జిల్లాలోని M.రాయవలస రోడ్డు సమీపంలో ప్రమాదంజరిగింది. మెరక ముడిదాం నుంచి ఉత్తరవల్లికివెళుతున్న ఆటోను స్కూటీపై వస్తున్న ఇద్దరుట్రాన్స్ జెండర్లు ఢీకొట్టారు. దీంతో వారు తీవ్రంగాగాయపడ్డారు. చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికితరలించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు స్థానికపోలీసులు తెలిపారు.