ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి

ఎలుగుబంటి దాడిలో వ్యక్తి మృతి

జనం న్యూస్, నవంబర్ 28విజయనగరందత్తిరాజేరు మండలం టి.బూర్జివలస గ్రామానికిచెందిన బానాపురపు నగేష్ (22) విశాఖపట్నం జూలోఎలుగుబంటి దాడి చేయడంతో మృతి చెందాడు.తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. గతమూడేళ్లుగా విశాఖపట్నంలోని జూలో కీపర్గా కాంట్రాక్టుప్రాతిపదికన నగేష్ పని చేస్తున్నాడు. సోమవారంఎలుగుబంటికి ఆహారం ఇస్తున్న సమయంలోఎలుగుబంటి దాడి చేయడంతో మృతి చెందాడు.