విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతి

విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతి

జనం న్యూస్,జనవరి 24 విజయనగరంవిధినిర్వహణలో విద్యుత్ షాక్తో లైన్మెన్ మృతిచెందాడు. జామి గ్రామంలోని కొత్తలి వీధికి చెందిన రెడ్డి కోటరావు నెల్లిమర్ల మండలంలో జూనియర్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారంవిద్యుత్ లైన్ మారుస్తుండగా హెచీ వైర్లు తగిలివిద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదుచేసుకుని, మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.