విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్ నరసింహ

విధి నిర్వహణలో గాయపడ్డ కానిస్టేబుల్ నరసింహ

జనం న్యూస్ 4 సెప్టెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ జహంగీర్) ఆలేరు పోలీస్ కానిస్టేబుల్ విధి నిర్వహణలో ఆదివారం రోజున సాయంత్రం 8 గంటల ప్రాంతాల శ్రీనివాసపురం గ్రామం ద్విచక్ర వాహనంపై పెట్రోలింగ్ చేసి తిరిగి వస్తుండగా దారిలో అడవి పంది అడ్డం వచ్చి డి కొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ఇరువురు నరసింహ మరియు సైదులు