బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం చేర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఘట్కేసర్

బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం చేర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ ఘట్కేసర్

జనం న్యూస్ 22 నవంబర్ ఘట్కేసర్ ప్రతినిధి సుమన్ :

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండాపూర్ భారీ ర్యాలీ నిర్వహించారు,లో మేడ్చల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డీ ని గెలిపించాలని కోరుతూ ప్రచారం లో పాల్గొన్న మల్లా రెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ భద్రా రెడ్డి,ఘట్కేసర్ మున్సిపల్ ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు బండారు శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ నియోజకవర్గం ఘట్కేసర్ మునిసిపాలిటీ అభివృద్ధి పనుల్లో ముందుకు వెళ్ళాలి అంటే మనం మనకోసం నిరంతరం ప్రజల ముందు తిరిగే నాయకులు చామకురా మల్లారెడ్డి ని గెలిపించాలని కోరుతూ తాను గుళ్లకు, చేర్చిలకు, మాజిడ్ లకు చేసినా సేవలను సీ సీ రోడ్లను వేసి రైల్వే వంతెనను మరో 14 నెలల్లో పూర్తి చేయనున్నట్టు చెపుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగిందని, రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లో దూసుకుపోతోందని కావున ప్రతి ఒక్కరు బి ఆర్ ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమంలో ఘట్కేసర్ బి ఆర్ ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బండారి శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ పలుగుల మాధవరెడ్డి,కౌన్సిలర్ బేతల నర్సింగ్ రావు,అంజి గౌడ్ మాజీ సర్పంచ్ మేకల నర్సింగ రావు, పెద్ద ఎత్తున మహిళలు,తదితరులు పాల్గొన్నారు.