వివేకానంద జయంతి వేడుకలు జయప్రదం చేయండి*

వివేకానంద జయంతి వేడుకలు జయప్రదం చేయండి*

 జనం న్యూస్ జనవరి 11 శాయంపేట మండల కేంద్రంలో రేపు ఉదయం 9 గంటలకు స్వామి వివేకానంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరుపబడును దీనికి ఉత్సవ కమిటీ సభ్యులందరూ మరియు గ్రామ ప్రజలు హాజరై విజయవంతం చేయగలరని విగ్రహ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోని నలుగురు రిటైర్డ్ టీచర్లకు సన్మాన కార్యక్రమం ఉంది అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది గత 20 సంవత్సరాలుగా చేస్తున్న వారికి ఇద్దరికీ సన్మాన కార్యక్రమం ఉంది కావున ప్రజలు పాల్గొని విజయవంతం చేయగలరని ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు గిదెమరి సురేష్ తెలియజేశారు......