శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా... మూడు గుంటల దేవాలయం లో నేటి కార్యక్రమాలు

శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా... మూడు గుంటల దేవాలయం లో నేటి కార్యక్రమాలు

 జనం న్యూస్ 22-012024 సంగారెడ్డి జిల్లా ,ఆందోల్ నియోజకవర్గం ఈరోజు మూడు గంటల వీర హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు, చందన మహోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతం సహస్ర జపాలతో, సాయంత్రం కోలాటం మాసంపల్లి బృందం, బతుకమ్మ పాటలు కొండారెడ్డిపల్లి బృందం, దీపారాధన సాయంత్రం 6 గంటలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదములు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాను (రెండో పీఠాధిపతి) పూజారి రాము పంతులు.