స్వామి వివేకానంద జయంతి వేడుకలు

స్వామి వివేకానంద జయంతి  వేడుకలు

జనం న్యూస్ జనవరి 12 శాయంపేట మండల కేంద్రంలో స్వామి వివేకనంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు గిద్దెమారి సురేష్ అధ్యక్షతన జరగగా ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై దేవేందర్ విగ్రహ దాత లెక్కల జలంధర్ రెడ్డి లక్ష్మి దంపతులు పాల్గొన్నారు ఎస్సై దేవేందర్ మాట్లాడుతూ దేశానికి యువత ఆదర్శంగా నిలవాలని అంతేకాకుండా ఉక్కు కండరాలు హిందూ సమాజం కోసం ఎంతో కృషిచేసిన ఘననీయుడు స్వామి వివేకానంద అని అన్నారు విగ్రహం ఏర్పాటు చేసి పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామంలోని రిటైర్డ్ టీచర్లు బలిజ నరసింహారావులు ప్రతాప్ రెడ్డి వినుకొండ వినుకొండ ఉపేంద్రం కర్ణ పురం రాజ వీరు వీరికి సన్మానం చేయడం జరిగింది. వీరితోపాటు శాయంపేట గ్రామపంచాయతీలో గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రామపంచాయతీ సిబ్బందికి సారంగం విమల వీరిద్దరికి సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవస్థానం చైర్మన్ సామల బిక్షపతి మాజీ సర్పంచ్ వల్పదాసు చంద్రమౌళిఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శులు చల్ల రాజిరెడ్డి పోలిశెట్టి గణేష్ ఉపాధ్యక్షులు మీరగుర్తి కరుణాకర్ బాసాని విద్యాసాగర్ కానుల నాగరాజు పాడి సమ్మిరెడ్డి నవీన్ ఉప్పురాజు బత్తుల రాజేష్ రవి గాజ రాజేందర్ పసుల ప్రవీణ్ కుమార్ కోడెపాక స్వరూప ఎర్ర రాకేష్ రెడ్డి మోరే రంజిత్ బేరు గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.....