BREAKING: విశాఖలో స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ

BREAKING: విశాఖలో స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ

జనం న్యూస్, నవంబర్ 22విజయనగరంవిశాఖపట్నంలోని సంఘం శరత్ థియేటర్సమీపంలో బుధవారం ఉదయం యాక్సిడెంట్జరిగింది. బేతని స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నఆటోను, లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిదిమంది పిల్లలకు గాయాలయ్యాయని తెలిపారు.వారిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులుపోలీసులకు సమాచారం అందించారు. ఘటనకుసంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.