నేటి నుంచి వంజంగి కొండ సందర్శనకు అనుమతి

నేటి నుంచి వంజంగి కొండ సందర్శనకు అనుమతి

జనం న్యూస్,జనవరి 11

విజయనగరంఐదు

జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన వంజంగి

కొండ సందర్శనకు నేటి నుంచి పర్యాటకులను

అనుమతిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

తెలిపారు. వంజంగి పర్యాటక కేంద్రంలో ప్లాస్టిక్ వ్యర్ధాల

తొలగింపు, రాళ్లు, రప్పలు తొలగింపు, పొదల తొలగింపు,

రహదారి మరమ్మతులు, తదితర కార్యక్రమాల

నిర్వహణ నిమిత్తం వారం రోజుల పాటు మూసివేశారు.

ఆయా పనులు పూర్తి అయినందున పర్యాటకులను

అనుమతిస్తున్నట్లు తెలిపారు.