రక్తహీనతను నివారించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

రక్తహీనతను నివారించాలి: కలెక్టర్ నాగలక్ష్మి

జనం న్యూస్, నవంబర్ 22విజయనగరంరక్త హీనతను నివారించేందుకు వైద్యాధికారులుకృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు, ANM, ఇతరసిబ్బందితో కలెక్టరేట్లో మంగళవారం సమావేశంనిర్వహించారు. 15 రోజుల్లోగా కౌమార బాలికలందరికీహీమోగ్లోబిన్ రక్త పరీక్షలను పూర్తిచేసి, హీమోగ్లోబిన్శాతాన్ని నమోదు చేయాలన్నారు. అవసరమైన వారికిమందులను అందించాలని కలెక్టర్ ఆదేశించారు.