MRO హత్యను ఖండించిన రెవెన్యూ ఉద్యోగులు

MRO హత్యను ఖండించిన రెవెన్యూ ఉద్యోగులు

జనం న్యూస్,ఫిబ్రవరి 05 విజయనగరంబొండపల్లి MRO శనపల రమణయ్య హత్యనురెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు.విశాఖ రూరల్ MROగా పనిచేసిన రమణయ్యఎన్నికల బదిలీల్లో భాగంగా శుక్రవారమే జిల్లాలోబొండపల్లి MROగా బాధ్యతలు స్వీకరించారు. విధులుముగించుకొని ఇంటికి వెళ్లిన ఆయన కొమ్మాదిలోహతమయ్యారు. ఈ హత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.