ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి

ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి

జనం న్యూస్,ఫిబ్రవరి 05 విజయనగరంఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియనుచేపట్టేందుకు అనువైన కౌంటింగ్ కేంద్రాలు,EVMలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూములనుఏర్పాటు చేసేందుకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతరఅధికారులు శనివారం పలు ప్రభుత్వ, ప్రయివేటుభవనాలను పరిశీలించారు. విజయనగరంలో పోలీసుశిక్షణా కళాశాల, డెంకాడ మండలంలోని లెండికళాశాల, నెల్లిమర్ల మండలంలోని సెంచూరియన్యూనివర్సిటీలను చూశారు.