ప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా మంచి మార్కులు సాధ్యం'

ప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా మంచి మార్కులు సాధ్యం'

జనం న్యూస్,ఫిబ్రవరి 05 విజయనగరంప్రణాళిక బద్ధంగా చదవడం ద్వారా మంచి మార్కులుతెచ్చుకునే అవకాశం ఉందని జిల్లా బీసీ సంక్షేమ శాఖఅధికారి కె.సందీప్ కుమార్ తెలిపారు. ఆదివారం బీసీహాస్టల్స్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులపరీక్షలపై విజయనగరంలో జరిగిన అవగాహన సదస్సులోఅయన మాట్లాడుతూ.. ఇప్పటికే పూర్తి అయినసిలబస్ను ఉన్న నెలన్నర రోజుల్లో ప్రాధాన్యత క్రమంలోప్రణాళిక బద్ధంగా చదవడం అలవాటు చేసుకోవాలనివిద్యార్థులకు అవగాహన కల్పించారు.