ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె 6 వ

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( ఎఐటియుసి అనుబంధం) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె 6 వ

జనం న్యూస్,జనవరి 10 

విజయనగరంఐదు

రోజు మంగళవారం ఉదయం మున్సిపల్ కార్మికుల కి ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు చేయాలని, ప్రభుత్వం దగ్గర మాకు జీతాలు పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవంట.. మమ్మల్ని పండగ పూట పస్తులుంచుతున్నారని అందుకే మాకు భిక్ష వేయండి అని నినాదాలు చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి గంట స్థంభం మీదుగా ప్రతి దుకాణం కి వెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ వరకు భిక్షాటన కార్యక్రమం చేయడం జరిగింది.*

    *ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్, క్లాప్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు పొడుగు రామకృష్ణ, యూనియన్ నాయకులు తుపాకుల శ్రీను, కళ్యాణ శ్రీను, దశమంతుల గణేష్, చిరంజీవి, సత్తిబాబు, యర్రంశెట్టి నాని, బండి రాము, సబ్బవరపు రామియమ్మ తదితరులు పాల్గొన్నారు.*