టీడీపీ, జనసేన కూటమితో విజయం ఖాయం: మాజీమంత్రి సుజయకృష్ణ

టీడీపీ, జనసేన కూటమితో విజయం ఖాయం: మాజీమంత్రి సుజయకృష్ణ

జనం న్యూస్,జనవరి 10 

విజయనగరంఐదు

రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం

సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని

మాజీమంత్రి సుజయకృష్ణ రంగారావు అన్నారు. బొబ్బిలి

రాజా కళాశాల మైదానంలో నేడు జరగనున్న బహిరంగ

సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన

మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీకి మంచి ఆదరణ

లభిస్తోందన్నారు. చంద్రబాబు సభలు జయప్రదం

అవుతున్నాయని, బొబ్బిలి సభ కూడా జయప్రదం

అవుతుందన్నారు.