ఆంధ్రా కురియన్ స్వర్గీయ ఆడారి తులసీ రావు విగ్రహానికి నివాళులు అర్పించిన పీలా గోవింద

ఆంధ్రా కురియన్ స్వర్గీయ ఆడారి తులసీ రావు విగ్రహానికి నివాళులు అర్పించిన పీలా గోవింద

జనం న్యూస్ ఫిబ్రవరి 1 (అనకాపల్లి జిల్లా)ఆంద్రా కురియన్, పెద్దలు స్వర్గీయ ఆడారి తులసీ రావు జయంతి సందర్భంగా యలమంచిలిలో ఏర్పాటు చేసిన తులసీ తీర్థంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పీలా గోవింద సత్యనారాయణ  పాల్గొని వారి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా వారి కుటుంబ సభ్యులను కలిసి కొద్దిసేపు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మళ్ళ సురేంద్ర, పచ్చికూర రాము, మెడిశెట్టి నూకరాజు, తదితరులు పాల్గొన్నారు.//