ఈ నెల 25 నుంచి ఇంటింటికీ BLOలు వెళ్ళాలి'

ఈ నెల 25 నుంచి ఇంటింటికీ BLOలు వెళ్ళాలి'

జనం న్యూస్, నవంబర్ 23విజయనగరంజిల్లావ్యాప్తంగా ఈ నెల 25 నుంచివచ్చే నెల 5వ తేదీ వరకు BLOలు ఇంటింటికీవెళ్లి ఓటరు వెరిఫికేషన్ చెయ్యాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలోవివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశమయ్యారు. వారి అభ్యర్ధన మేరకు ప్రతిఇంటికి వెళ్లి చనిపోయిన, తొలగించిన ఓటర్లను తనిఖీచేయాలన్నారు. డిసెంబర్ 2,3తేదీల్లో బూత్ స్థాయిలోస్పెషల్ క్యాంపెయిన్ ఉంటుందన్నారు.