ఎంపీ దంపతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మలసాల

ఎంపీ దంపతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మలసాల

ఎంపీ దంపతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మలసాల

జనం న్యూస్ జనవరి 15 (అనకాపల్లి జిల్లా)

అనకాపల్లి నియోజకవర్గ వైయస్సార్ పార్టీ ఇంచార్జి మలసాల భరత్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి డాక్టర్ విష్ణుమూర్తి దంపతులను వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలసి భోగి సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేశారు. నన్ను అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంపీ డాక్టర్ సత్యవతి విష్ణుమూర్తి దంపతులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్ ను నియమించిన శుభ సందర్భంగా ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో మలసాల భరత్ తో పాటు మలసాల కిషోర్, మలశసాల గున్నయ్య నాయుడు పాల్గొన్నారు.//