వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా పలకా రవి

వైసిపి రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా  పలకా రవి

జనం న్యూస్ జనవరి 14

(అనకాపల్లి జిల్లా)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం కార్యదర్శిగా పలకారవి నియమితులైన సందర్భంగా శనివారం ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి ని శనివారం ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతికి వారుకి పలకా రవి కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న ఎలక్షన్లో అందరూ కలిసికట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాలని సుబ్బారెడ్డి తెలిపారని పలకా రవి తెలిపారు.//