ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

జనం న్యూస్ 05 ఫిబ్రవరి 2024.  :--- ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగంఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోందిరాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాంరాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులుపేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాంఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాంపోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యతపీడీఎఫ్‌ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాంపోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తిఎల్‌ఏ అండ్‌ ఆర్‌ ఆర్‌ పనిలో 22.42 శాతం పూర్తిజగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోందిజగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాంవైఎస్సార్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాంనాన్‌ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాంరూ. 71 ‍కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల కొనుగోలు జరిగిందిదీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్దివైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్‌ అందిస్తున్నాం2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్‌ అందిస్తున్నాంనెలవారీ పెన్షన్‌ బడ్జెట్‌ రూ. 1961 కోట్లకు పెరిగిందివాహనమిత్ర ద్వారా..ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్‌ మొబైల్‌ డిస్పెన్సింగ్‌ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాంవైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లువైఎస్సార్‌ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీవైఎస్సార్‌ కాపునేస్త కింద 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ
(ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఐదేళ్లలో రూ. 75 వేలు)వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమమహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషిరాష్ట్రంలో 55,607 మెయిన్‌, మినీ అంగన్‌ వాడీ కేంద్రాలువైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28.62లక్షల మంది పిల్లలకు లబ్ధిపౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లుఅంగన్‌వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్‌ మానిటరింగ్‌ పరికరాలు అందించాంవైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లుఆక్వా రైతుల విద్యుత్‌ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాంరూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్‌రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్‌ ఆఫ్ఇం‌డియాగా ఏపీమత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాంమత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమచేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాంచేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాంఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాంరైతులు రాష్ట్రానికి వెన్నుమక62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాంరైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాంరైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చాంమిచాంగ్‌ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయంనాడు-నేడు ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి1,142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు ఏర్పాటుప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాంరాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లుఇప్పటివరకూ రూ. 1.32 కోట్ల రోగులకు వైద్య సేవలు అందించాంఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంమన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశాంవచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానంప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాంవిదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు50 అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 కోర్సుల్లో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చుఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నాంప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్‌ఔట్‌లు గణనీయంగా తగ్గాయిఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాంపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాంఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాంజగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాంజగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాంవిద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదిమా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందిసామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందివిజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాంఅంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయంబడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందిజగన్‌ ప్రభుత్వం పేదల ప్రభుత్వంప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తుంది నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకుప్రభుత్వం కృషినాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందిదేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలుపేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నాంమనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం
విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం.జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా