కెసిఆర్ ప్రభుత్వన్ని ఓడించాడమే బీజేవైఎం లక్ష్యం

కెసిఆర్ ప్రభుత్వన్ని ఓడించాడమే బీజేవైఎం లక్ష్యం

బీజేవైఎం మండల అధ్యక్షులు పందిరి నాగరాజు

జనం న్యూస్ మల్లాపూర్ జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలంలో గ్రామ గ్రామానికి భారతీయ జనతా పార్టీ యూవ మోర్చా అనే కార్యక్రమం బీజేవైఎం మండల అధ్యక్షులు పందిరి నాగరాజు  అధ్యక్షతన బీజేవైఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరుతుంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దెశం ఎంతో మంది యువతీ యూవకుల ఆత్మ బలిధనలతో  నీళ్లు, నిధులు, నియామకాలు అని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు నిరుద్యోగ యూవతను పూర్తిగా నట్టేట ముంచింది ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృది  ఇస్తాననీ చెప్పి మోసం చేస్తూ వచ్చింది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రము లో ఒక్కరి కూడా ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగ యూవత జీవితాలను ఆగం చేస్తున్న విషయాన్ని ఈ కెసిఆర్ ప్రభుత్వం వైపాళ్యలను  యూవతను మోసం చేస్తున్న తీరును గ్రామ గ్రామాన,యువతీ యూవకులకు వివరించి చెప్పి కెసిఆర్ ప్రభుత్వన్ని ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఓడించాడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.