*బిజెపి మండల ప్రవాస యోజన కార్యక్రమం

*బిజెపి మండల ప్రవాస యోజన కార్యక్రమం


జనం న్యూస్. సెప్టెంబర్. 30 కాట్రేనికోనభారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు  దగ్గుబాటి పురందరేశ్వరి వారు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 28 తేదీ నుంచి 30వ తేదీ వరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు యాళ్ల దొరబాబు ఆదేశాల మేరకు మూడు రోజులపాటు "మండల ప్రవాస యోజన కార్యక్రమాన్ని ముమ్మిడివరం రూరల్ అధ్యక్షులు వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజు మండల విస్తారక్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో అన్ని పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల పని విభజన చేయటం జరిగింది, ఈ పనితీరును ముమ్మిడివరం రూరల్ కొమానపల్లి చిన్న కొత్తలంక క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కోనసీమ జిల్లా   ముమ్మిడివరం నియోజవర్గం ఇంచార్జ గొల్ల కోటి వెంకటరెడ్డి విచ్చేయడం జరిగింది,  అనంతరం. మండల విస్తారక్ గ్రంధినానాజీ   చిన్న కొత్తలంక గ్రామంలో ఈరోజు రాత్రి పి వి వి సత్యనారాయణ రాజు నివాసంలో రాత్రికి బసచేయడం జరిగినది.