జీతాలు చెల్లించకపోతే పంపింగ్ నిలిపేస్తాం'

జీతాలు చెల్లించకపోతే పంపింగ్ నిలిపేస్తాం'

జనం న్యూస్,జనవరి 13 

విజయనగరంఐదు

ముసిడిపల్లి, నెల్లిమర్ల, సారిపల్లి మాస్టర్ పంప్

హౌస్ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని

ఏపీ మున్సిపల్ వర్కర్స్&ఎంప్లాయిస్ ఫెడరేషన్

(సిఐటియు) ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరం

నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా

నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్

నాయకులు జగన్ మాట్లాడుతూ.. పండగ పూట జీతాలు

చెల్లించకుండా కార్మికులను పస్తులు ఉంచడం భావ్యం

కాదన్నారు. జీతాలు చెల్లించకపోతే పంపింగ్ నిలుపుదల

చేస్తామని చెప్పారు.