జైవీర్ రెడ్డిని గెలిపించండి- కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ

జైవీర్ రెడ్డిని గెలిపించండి- కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ

పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిక

*జనం న్యూస్ నాగార్జునసాగర్ ప్రతినిధి*

నవంబర్21కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జైవీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నందికొండ మున్సిపాలిటీ9 కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ అన్నారు.నాగార్జునసాగర్ లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై మంగళవారం నందికొండ మున్సిపాలిటీ 9 వార్డ్ కౌన్సిలర్ ఈర్ల రామకృష్ణ , 6 వార్డ్ కౌన్సిలర్ నాగరాణివిక్రమ్ ఆధ్వర్యంలో నిర్మల, జాని చుక్క సునంద, జానికి రెడ్డి, సువార్తగారు కారంపొడి శివకుమార్, మైలపల్లి రమణ చిత్రం శ్యాం,బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోచేరారు,ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రంగారెడ్డి, శ్రీను నియోజకవర్గ సీనియర్ నాయకులు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.