ఇంచార్జ్ ఎంపీవోగా దుర్గాప్రసాద్
జనం న్యూస్ మార్చి 29 నడిగూడెం
నడిగూడెం మండల పంచాయతీ అధికారిగా వై దుర్గాప్రప్రసాద్ ను ఇంచార్జ్ మండల పంచాయతి అధికారిగా బాధ్యతలు అప్పగించినట్లు ఈ నెల 28న జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంపీడీవో సయ్యద్ ఇమామ్ ఒక ప్రకటనలో తెలిపారు. వై దుర్గాప్రసాద్ నడిగూడెం గ్రామ పంచాయతీలో గ్రేడ్ వన్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నట్లు తెలిపారు...