దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ జగన్: మంత్రి బొత్స

దేశం గర్వించదగ్గ నాయకుడు వైఎస్ జగన్: మంత్రి బొత్స

జనం న్యూస్,ఫిబ్రవరి 05 విజయనగరంమెరకముడిదాం మండలం గర్భాంలో వైఎస్సార్ ఆసరా4వ విడత ఆసరా సంబరాలు ఆదివారం ఘనంగానిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి బొత్ససత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంగర్వించదగ్గ నాయకుడు వైఎస్ జగన్ అని చెప్పారు.సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మిగిలిన రాష్ట్రాలుకూడా అనుసరిస్తున్నాయని తెలిపారు. జెడ్పీ ఛైర్మన్ మజ్జిశ్రీనివాసరావు, ఎంపి చంద్రశేఖర్ పాల్గొన్నారు.