విశాఖపట్నం సిటీని వరల్డ్ నంబర్-1ని చేస్తా: కేఏ పాల్

విశాఖపట్నం సిటీని వరల్డ్ నంబర్-1ని చేస్తా: కేఏ పాల్

జనం న్యూస్,ఫిబ్రవరి 05 విజయనగరంవిశాఖపట్నం సిటీని వరల్డ్ నంబర్-1 సిటీగా మారుస్తాననిప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పేర్కొన్నారు.విశాఖలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ టెస్టుమ్యాచ్లు ఆదివారం ఆయన వీక్షించారు. స్టేడియంలోఆయన సందడి చేశారు. విశాఖలో తాను ఎంపీగా పోటీచేస్తున్నానని చెప్పారు. విశాఖను వరల్డ్ నంబర్-1 గాతయారు చేస్తానన్నారు. లాస్ ఏంజెలిస్, దుబాయ్ కంటేగొప్పగా చేస్తానని, ఇంటర్నేషనల్ నగరంగా మారుస్తానని స్పష్టం చేశారు.