నూతనంగా బాధ్యతలు చేపట్టిన మునగపాక ఎస్సై ప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసిన జనసైనికులు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన మునగపాక ఎస్సై ప్రసాదును మర్యాదపూర్వకంగా కలిసిన జనసైనికులు

జనం న్యూస్ ఫిబ్రవరి 4 (అనకాపల్లి జిల్లా)నూతన ఎస్సై ప్రసాదరావు ను కలిసిన మండల జనసేన పార్టీ నాయకులుమునగపాక మండల నూతన ఎస్సై  పి. ప్రసాద్ రావు ను మండల జనసేన పార్టీ కమిటీ మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా ఆయనకు సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు టెక్కలి పరశురాం, జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ ఆడారి శ్రీకాంత్ ,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏవి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్, ఉపాధ్యక్షులు పాలిపీని రాము, కోరుకొండ ప్రసాద్, మాజీ సర్పంచ్ పెంటకోట నర్సింగరావు, మూర్తి తదితరులు పాల్గొన్నారు.//