ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు-మోదీ రాందేవ్*

ఫీజుల పేరుతో విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దు-మోదీ రాందేవ్*

 *సబ్ టైటిల్* *విద్యార్థులను ఇబ్బందీ పెడితే సహించేది లేదు మోదీ రాందేవ్ యాదవ్*

 * *జనంన్యూస్/జనవరి 23/భువనగిరి/ యాదాద్రి భువనగిరి జిల్లా/ భువనగిరి నియోజకవర్గం* ఇంటర్,డిగ్రీ తదితర విద్యార్థులను పరీక్షల సమయంలో ఫీజుల పేరుతో ఇబ్బందులు పెట్టొద్దు అన్నారు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ పరీక్షల సమయంలో విద్యార్థులను ఫీజుల పేరుతో వేధించొద్ద్దు అది అలా చేసిన కళాశాల యజమాన్యంపై చర్యలు ఉంటాయి. ఆఫీసర్లు అన్ని కాలేజీలను పర్యవేక్షించాలి ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు ఈ సమావేశంలో స్టూడెంట్ లీడర్ బద్దం శ్రీకాంత్ రెడ్డి, వాసుదేవ్, వెంకటేష్, సుమలత, రమాదేవి తదితరులు పాల్గొన్నారు