మందు బాబులకు ఎస్పీ హెచ్చరిక

మందు బాబులకు ఎస్పీ హెచ్చరిక

జనం న్యూస్, నవంబర్ 16విజయనగరంబహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రజా శాంతికిభంగం కలిగిస్తే ఉపేక్షించేది లేద విజయనగరం ఎస్పీదీపికా పాటిల్ హెచ్చరిక జారీ చేశారు. బుధవారంఎస్పీ ఆదేశాలతో పోలీసులు జిల్లా వ్యాప్తంగా పేకాట,డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రంకింగ్ తదితర అసాంఘికకార్యకలాపాలపై తనిఖీలు నిర్వహించారు. డ్రంకింగ్ డ్రైవ్చేస్తున్న 28 మంది, ఓపెన్ డ్రంకింగ్ చేస్తున్న 30 మందిపైకేసులు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు