మత్స్యకారులు వేట మొదలైంది..!

మత్స్యకారులు వేట మొదలైంది..!

జనం న్యూస్, నవంబర్ 17విజయనగరంజామి మండలం అన్నమరాపేట గోస్తని నదిలోశుక్రవారం మత్స్యకారులు వేటను మొదలు పెట్టారు.ఏటా ఈ సీజన్లో వేట కొనసాగిస్తామని తెలిపారు.బంగారు చేప, బొచ్చే, ముళ్ళ చేప, మట్టగిడిసెలు,రొయ్యల వంటి తదితర నాటు రకాలు దొరుకుతాయనివారు అన్నారు. ఇవి ఆరోగ్యానికి మంచిదని, ఎలాంటిఅనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. పక్క జిల్లాలకుకూడా ఎగుమతి చేస్తామని మత్స్యకారులు తెలిపారు.