మర్డర్ చేసి ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు : పోలీస్

మర్డర్ చేసి ఫ్లైట్ ఎక్కి పారిపోయాడు : పోలీస్

జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరంకమిషనర్ రవిశంకర్MRO రమణయ్యను హత్య చేసిన నిందితుడు ఫ్లైట్ఎక్కి పారిపోయినట్లు గుర్తించామని నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ తెలిపారు. హత్య కేసును ఛేదించేందుకు పది బృందాలు పనిచేస్తున్నాయన్నారు.ఆగంతకుడు చాలాసార్లు తహశీల్దారు రమణయ్యకార్యాలయంలోకి వెళ్లి వచ్చినట్లు గుర్తించామన్నారు.నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు.112కి కాల్ వచ్చిన వెంటనే తాము సంఘటన స్థలానికివెళ్లినట్లు చెప్పారు.