‘మొదటి వరస యోధులు గిరిపుత్రులు'

‘మొదటి వరస యోధులు గిరిపుత్రులు'

జనం న్యూస్,ఫిబ్రవరి 04 విజయనగరందేశాన్ని రక్షించడంలో ముందు వరుసలో నిలబడినయోధులు గిరిపుత్రులని విద్యా భారతీ నేషనల్
ప్రెసిడెంట్ దూసి రామకృష్ణ కొనియాడారు.సంస్కృతిని రక్షిద్ధాం-గిరిజన హక్కులను కాపాడదాంఅనే అంశం పై శనివారం విజయనగరం గురజాడగ్రంథాలయంలో సెమినార్ నిర్వహించారు. ఆయనమాట్లాడుతూ.. దేశానికి కొండలు పెట్టని కోటలా ఉండిరక్షిస్తున్నట్లు, గిరిజనుల కూడా దేశాన్ని, సంస్కృతిని,సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారన్నారు.