మిత్రులకు తగు సమాచారం నిమిత్తం...

మిత్రులకు తగు సమాచారం నిమిత్తం...

జనం న్యూస్ జనవరి 27 కాట్రేనికోన  మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా  శ్రీ ఏ. నారాయణస్వామి వారు జనవరి 28వ తేదీ మధ్యాహ్నం అమలాపురంలో స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొనడానికి రానున్నారు.ఆదివారం మధ్యాహ్నం 3:30 నిమిషాలకు అమలాపురం చేరుకొని సాయంత్రం 6 గంటలకు అమలాపురం నుండి బయలుదేరి రాజమండ్రి వెళతారు.