ఢిల్లీ రిపబ్లిక్ డే పరేడు విజయనగరం విద్యార్థి
జనం న్యూస్,జనవరి 21
విజయనగరం
ఈ నెల 26న దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సందర్భంగా జరగనున్న పరేడ్ కు కోరుకొండ సైనిక
స్కూల్ విద్యార్థి ఎంపికయ్యాడు. సైనిక్ స్కూల్లో
తొమ్మిదో తరగతి చదువుతున్న కన్నూరు రెనీత్ శ్రీ
వత్సవ యోగానంద నాయుడు రాజభవన్లో
నిర్వహించనున్న పరేడ్క హాజరుకానున్నాడని తండ్రి
శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి
నాయుడును పలువురు అభినందించారు