*లాల్ కృష్ణ అడ్వాణి జీ కి భారతరత్న ఇవ్వడం పై హర్షం ప్రకటించిన నానాజీ

*లాల్ కృష్ణ అడ్వాణి జీ కి భారతరత్న ఇవ్వడం పై హర్షం ప్రకటించిన నానాజీ

జనం న్యూస్ ఫిబ్రవరి  4కాట్రేను కొన భారతీయ జనతా పార్టీకి అనేక విధాలుగా సేవలు చేసిన వాజ్పేయి గారితో కలిసి దేశానికి సేవ చేసిన కురువృద్ధులు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అయోధ్య రామ మందిర నిర్మాణానికి రథయాత్ర చేసిన అయోధ్య రామ మందిరానికి రథసారథిగా నిర్మాణం చేసిన భారతీయులు కల నెరవేరునట్లు చేసిన శ్రీ లాల్ కృష్ణ అద్వానీజికి భారతరత్న పురస్కారం అవార్డు ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి అద్వానీ గారికి ఇరువురుకు శతకోటి ధన్యవాదాలు తెలుపుతూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. కాట్రేనుకున బిజెపి నాయకులు , గ్రంధి నానాజీ గొల్ల కోటి వెంకటరెడ్డి మట్టా సూరిబాబు తదితరు నాయకులు .