వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు: అదితి విజయలక్ష్మి గజపతిరాజు

వైసీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు: అదితి విజయలక్ష్మి గజపతిరాజు

జనం న్యూస్,ఫిబ్రవరి 02 విజయనగరంవైసీపీ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారనివిజయనగరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అదితి
విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. బాబు ష్యూరిటీభవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారంపట్టణంలోని 24వ, 25వ డివిజన్లలో ఇంటింటికివెళ్లి చంద్రబాబు నాయుడు ప్రకటించిన 6 హామీలనుప్రజలకు వివరించారు. ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలనిఅందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.