'డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’

'డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి’

జనం న్యూస్,జనవరి 31 విజయనగరంప్రభుత్వం దాటవేత ధోరణి మానుకొని డీఎస్సీనోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ
జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్ చేసారు.మంగళవారం కోట వద్ద జరిగిన నిరసనలో ఆయనమాట్లాడుతూ.. సీఎం ప్రతిపక్షనేతగా పాదయాత్రసమయంలో 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామనిచెప్పారన్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ ప్రకటనచేయలేదన్నారు. నిరుద్యోగులు కళ్ళకు కాయలుకాసేటట్లు ఎదురు చూస్తున్నారని తెలిపారు.