MDM కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

MDM కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిరసన

జనం న్యూస్,ఫిబ్రవరి 06 విజయనగరంమధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులుఎదుర్కొంటున్నసమస్యలనుపరిష్కరించాలని జిల్లాకార్యదర్శి బి. సుధారాణి డిమాండ్ చేశారు. సోమవారండిఈఓ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన లో ఆమెమాట్లాడుతూ.. బకాయి బిల్లులు చెల్లించక, మెనూచార్జీలు పెంచకపోవడం వల్ల మధ్యాహ్న భోజన కార్మికులుఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వేతనంరూ.10వేలకు పెంచాలని, బకాయి బిల్లు చెల్లించి,మెనూచార్జీలు పెంచాలని కోరారు.