మిమ్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

మిమ్స్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జనం న్యూస్,ఫిబ్రవరి 06 విజయనగరంమిమ్స్ ఉద్యోగులు సమస్యలు పరిష్కారం చేయానిసిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.సూర్య నారాయణడిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలోఆయన మాట్లాడుతూ.. బకాయి డిఏలు చెల్లించాలని,సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలనికోరారు. యాజమాన్యం ఉద్యోగులకు సంఘాలుఉండకూడదని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విధుల్లో ఉండగా జరిగిన చిన్న పొరపాట్లకు డబ్బులురికవరీ చేస్తున్నారని వాపోయారు.