దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

దివ్యాంగులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన

జనం న్యూస్, నవంబర్ 05విజయనగరంహీల్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో గొల్లలపేట గ్రామంలోదివ్యాంగులు, లెప్రసీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ పథకాలపైఅవగాహన కల్పించారు. ప్రాజెక్టు ప్రతినిధి తలాడదీప్తి మాట్లాడుతూ.. దివ్యాంగులకు ఆర్థికంగాపరిపుష్టి కల్పించేందుకు ప్రభుత్వం అనేక పథకాలనుఅందిస్తోందని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.దివ్యాంగులకు సంభందించిన బస్, ట్రైన్ పాస్లు, ప్రభుత్వపెన్షన్ల మంజూరుకు సంబంధించిన దరఖాస్తులనుతీసుకున్నారు.