బలుసు తి ప్ప లో పలు అభివృద్ధి కార్యక్రమాలు సతీష్ కుమార్

బలుసు తి ప్ప లో పలు అభివృద్ధి కార్యక్రమాలు సతీష్ కుమార్

జనం న్యూస్ జనవరి 22 కాట్రేనికోన 

ఈరోజు కాట్రేనికోన మండలం *బలుసుతిప్ప పంచాయతీ* పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు *శంకుస్థాపన* చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు, మరియు *ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ * శంకుస్థాపన చేశారు ఓ.ఎన్.జి.సి, సిఎస్ఆర్ నిధుల నుండి *36 లక్షల లక్ష రూపాయలతో వాటర్ ట్యాంక్* మరియు *90 లక్షల రూపాయలతో జలజీవన్ మిషన్ ఇంటింటికి కులాయి* కార్యక్రమాలను *శంకుస్థాపన* చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పాలెపు లక్ష్మీ ధర్మారావు, మండల పార్టీ అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మరియు మండల ఆర్బికే చైర్మన్ నాతి సత్యనారాయణ, జిల్లా పార్టీ కార్యదర్శి సాపే సూరి ప్రకాష్ ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాశీ హనుమంతరావు, సొసైటీ అధ్యక్షులు యేడిద సుబ్బారావు, స్థానిక సర్పంచ్ మల్లాడి ఏడుకొండలు, అది నారాయణ, శ్రీమతి నాతి అలివేణి పల్లంకుర్రు సర్పంచ్, మండల ఎస్సీ సెల్ ఇసుకపట్ల శ్రీనుబాబు , ఓలేటి సతీష్, నిమ్మితి నాగరాజు, ఎంపీటీసీ గిడ్డి తిరుపతి వెంకటేశ్వరరావు, వడ్డీ శ్యామ్, పండు సత్యనారాయణ, మండల సోషల్ మీడియా కాశి భరత్,మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు