గరుగుబిల్లి మండలంలో పులి కలకలం..!

గరుగుబిల్లి మండలంలో పులి కలకలం..!

జనం న్యూస్, ఆగస్టు 16 విజయనగరంగరుగుబిల్లి మండలం సీమలవానివలస-శివ్వాం గ్రామాలమధ్య పులి సంచరిస్తున్నట్లు గ్రామస్తులుభయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖఅధికారులకు సమాచారం అందించడంతో అటవీ శాఖఅధికారులు పులి అడుగుజాడలను గుర్తించే పనిలోనిమగ్నమై ఉన్నారు. అయితే ఈ అడుగులు పులికిసంబంధించిన గానే ఉన్నట్లు అటవీశాఖ అధికారులుఅనుమానిస్తున్నారు. నాగావళి సమీపంలోని కాంతదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిసూచించారు.