బాలిక మృతి కేసులో ఇద్దరు అరెస్ట్

బాలిక మృతి కేసులో ఇద్దరు అరెస్ట్

జనం న్యూస్,జనవరి 11

 విజయనగరంఐదు

జీకేవీధి మండలంలోని ఈనెల 2న జరిగిన బాలిక

మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఘటనకు

సంబంధించిన వివరాలను చింతపల్లి ఏఎస్పీ కిషోర్

వెల్లడించారు. మండలంలోని మారుమూల గ్రామంలో

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు.. ఆ విషయం

ఎక్కడ బయటకు పొక్కుతుందోనని ఆందోళనతో

హత్య చేశాడు. తన స్నేహితుడు సహాయంతో మరోసారి

అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేశాడని,

ఇద్దరిని అరెస్టు చేశామని ASP తెలిపారు.