తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర శాఖ కార్యాలయం ప్రారంభోత్సవం

ముఖ్య అతిధిగా : రాష్ట్ర మహా సభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరావు , మంగళారపు లక్ష్మణ్ 

జనం న్యూస్ , ఫిబ్రవరి 27, సికింద్రాబాద్ తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టు యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు , జనరల్ సెక్రెటరీ మంగళహారపు లక్ష్మణ్ , ఉపాధ్యక్షులు మణికొండరమేష్. అపెక్స్ కమిటీ సభ్యులు మహాసభ ట్రస్టు పెద్దలు మాజీ. ఐ జి సుంకర బాలకిషన్ రావు. యూనియన్ రాష్ట్ర బాధ్యులు కొప్పుల బుచ్చి రాములు పటేల్ ముఖ్య అతిథులుగా విచ్చేసి. కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షులు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో. ముఖ్యమని. వారికి మహాసభ ఎల్లప్పుడూ అండగా ఉంటదని తెలిపారు. ప్రధాన కార్యదర్శి మంగళారఫు లక్ష్మణ్ మాట్లాడుతూ. నిజాన్ని నిర్భయంగా రాసి కులానికి ఇతర కులాలకు కూడా ఆదర్శవంతంగా ఉండాలని ఆయన తెలిపారు మాజీ ఐజి బాలకిషన్ రావు గారు మాట్లాడుతూ మన కుల బాంధవులకు సహాయ సహకారాలు నా వంతు అందజేస్తానని మనమంతా కలిసి ఉండాలని సూచించారు. మల్కాజ్గిరి. జిల్లా సమాజ సేవకులు. కంటి సాయన్న అలాగే రాష్ట్ర బాధ్యులు బుచ్చి రాములు మాట్లాడుతూ జర్నలిస్టులు ధైర్యంగా సమస్యలను వెలికి తీసి ప్రజలకు సేవ చేయాలని అలాగే జర్నలిస్టు రక్షణ కొరకు అన్ని విధాలుగా ఆదుకుంటామని త్వరలోనే బీమా సౌకర్యంతో పాటు ఆపద సంపదలో తోడుంటానని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సభ్యులు పిప్పరి శ్రీనివాస్ మేడ్చల్ జిల్లా కన్వీనర్ కంచుకట్ల ప్రకాష్ కరీంనగర్ కో కన్వీనర్ పడాల తిరుపతి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రెస్ సభ్యులు రౌతు తిరుపతి వరంగల్ జిల్లా కన్వీనర్ గజ్జ సురేష్ ఉమ్మడి రంగారెడ్డి కన్వీనర్ శ్యామ్ రవి అనిల్ ప్రసాద్ రఘు, తిరుపతి పలువురు పాల్గొన్నారు.