భోగి వేడుకల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి
జనం న్యూస్,జనవరి 15 విజయనగరంఐదు
బోగి వేడుకల్లో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స
సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
ముందుగా బోగి మంటలు దగ్గర సంప్రదాయ బద్దంగా
పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకంక్షాలు
తెలిపారు. ఆయన పాటు బొత్స సతీమణి బొత్స ఝాన్సీ
లక్ష్మి పాల్గొన్నారు.