విజయనగరం జిల్లాలో జోరుగా కులగణన

1 / 1

జనం న్యూస్,జనవరి 22

విజయనగరం

సమాజంలో వివిధ సామాజిక వర్గాల జనాభా,

వారి స్థితిగతులను తెలుసుకొని, వారికి మరింత

ప్రయోజనం చేకూర్చాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం

కులగణన ప్రక్రియను శనివారం నుంచీ ప్రారంభించింది.

దీనిలో భాగంగా జిల్లాలో తొలిరోజే 99.68 శాతం

సచివాలయాల పరిధిలో కులగణన ప్రారంభమయ్యింది.

మొత్తం 626 గ్రామ సచివాయలకు గాను మొదటిరోజు

624 సచివాలయాల్లో ఈ ప్రక్రియ నిర్వహించారు.