విశాఖ-రాయగడ వేగంపై నిపుణులు సమీక్ష

విశాఖ-రాయగడ వేగంపై నిపుణులు సమీక్ష

vజనం న్యూస్, నవంబర్ 05విజయనగరంఅలమండ-కంటకాపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. రైల్వేభద్రత కమిషనర్ ప్రణీజీవ్ ఇప్పటికే విశాఖ డీఆర్ఎంకార్యాలయంలో విచారణ కొనసాగించారు. ఉద్యోగులునుంచి అభిప్రాయాలు సేకరించి క్షేత్ర స్థాయిలోపర్యటించారు. ఘటనా స్థలంలో నిపుణుల బృందం నిన్నతనిఖీలు చేపట్టింది. స్పీడో మీటర్, ఇతర పరికరాలనుచూశారు. ఎంత వేగంతో వెళితే బోగీలు అంతలానుజ్జవుతాయానే అంశంపై సమీక్షించారు.